Wednesday, September 17, 2008

శ్రీ రామ సేతు వివాదము


మన దేశములో శ్రీ రాముడు కట్టినా శ్రీ రామ సేతు వారదిని కూల్చడానికి ప్రస్తుతం అధికారములో ఉన్నా యు పీఎ ప్రబుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అనుమతి ఇచింది ఎనుకంటే అక్కడ రామసేతు లేదటా ,రాముడే ఈ దేశములో జనిమించలేదట ,రాముడు కలిపితమాటా రామాయణము లెదట !
దీనికీ వారు శాస్త్రీయ ఆదారం కావాలంటున్నారు. విస్చావసానికి సంబదినిచినవటికి శాస్త్రీయ ఆదారాలు ఉండవు అని సుప్రిం కోర్టు చాల సందర్బాలలో
తీర్పు చెపింది .ఎందూ కంటే మతానికి సంబందించిన విషయాం .ఈ దేశములో మేజరటి ప్రజలవిశావసాల గాయపరచినిది . శ్రీమతి సోనియా గాంధీని మరియు ప్రదనామంత్రి ని ఇతర రాజకీయ నాయకులను నేను ఒక ప్రశ్న అడుగు తున్నాను ?బోముబాయి మరియు డిల్లీ లో ప్రజాల సౌకరియం కోసం రైల్వే వారు ప్రబుత్వానికి ఒక నివిదిక ఈచ్చారు దాని ప్రకారము ఆ ప్రాంతములో ఉన్నా మసీద్ ను తొలిగించమని సూచించారు అప్పుడు ప్రబుత్వం వెంటనే
రైల్వే మార్గమును మర్చి వేరే ప్రాంతము గుండా వేశారు .అప్పుడు ప్రబుతవమును అడిగితే ముస్లిముల మనోబవలకి బన్గ్గము కలుగుతుంది కాబట్టి మేము మారచ్చాము .మది లౌకిక ప్రబుతవము ఎవరి విశవసలకూ బంగము కలుగానివము. ఈప్పుడు ప్రబుత్వం హిందువుల విషవసనికి సంబందిచిన రామసేతు ను ఏందుకు విద్ద్వముసం చేయలనుకున్ట్టుంది ?హిడువులలో సంగాట్టితము లేదుకాబట్టి .ఈదేశము ఈది హిందూ దేశము .ఈ హిందూ దేశము లో
హిందువు లకు గౌరవపదమైన జీవితము గడపలట్ట్టే హిందూ వుల కు విలవనిచ్చే ప్రబుత్వానికి మాత్రమీవోటు వేయాli

Tuesday, September 16, 2008

Orissa lo hindu swami daruna hathya


రిస్స్ లో జర్గిన లక్ష్మినన్ద సరాసవతి దారుణ హత్య ,
దాని తరువాత జరిగిన వివిధ సంగటనలు చూసి మన లౌకివాదుల్ కామునిస్తులు కాంగ్రెస్ వార

ొడవలకు మూలా కారణం ఎమిటిని తెలుసుకోకుండ్
కషిమేర్ లో హిందువుల పెన దాడులు చేస్తే వారు నోరు మేత్పరు అక్కడ వారికి లౌకికవాదం గుర్తుకు రాదు

మన దేశములో ఒక వెక్తి లౌకికవాదిగా గుర్తిన్చాలంటే ముందు అతడు హిందూ సముస్టలను తిట్తలిఅప్పుడు మత్రమే వారు లౌకికవదులుగా గుర్తించాబడుతర్

ఈది మనదేశ రాజకీయ లౌకికవాదం