Sunday, December 21, 2008

పాక్ పైన యౌద్దాం ప్రకటించ్లాలి



బారత్ అన్ని రకల చేపట్టినప్పటికీ .పాకిస్తాన్ లో ఎలాంటి చలనం లేదు కారణం భరత్ సహనాన్ని భరత్ చేతగాని తనంగా వారు భావిస్తున్నారు .కాబటి పాకిస్తాను కు తగిన బుద్ది చెప్పాలి .అలంటి సమయం ఇప్పుడు వచ్చింది .బొంబాయి పేలుళ్లకు పాకిస్తానే కారణము అన్ని నిరదరించినవి .

Thursday, December 4, 2008

వందేమతరము




వందేమాతరం వందేమతరము .


ముంబాయ్ సంగటన తరువాత భారత జాతి లో జాతీయ భావము పొంగి పొరలింది .ఏ పదము వింటే జాతి లో దేశ్ భక్తీ ఉప్పున్గుతుందో ,జాతీయ భావం ఉరకలు వేస్తుందో ,యావత్ జాతి ఒకే గూటి మిది కి తెస్తునుదో ఆ పదమేయ్ వందేమాతరం ! జై హింద్

ugravadamu

ముంబాయ్ లో జరిగిన సంగటన యావత్ భరత్ దేశము ను దిగ్బ్రాంతిని కలిగిచింది .మన దేశం సయినికులు వీరోచితంగా పోరాడి అ పోరాటములో వీరమరణం పొందిన విరా స్యినికులకు యావత్ భారత్ స్రధంజలి గటిస్తుంది.ఎకన్య్న మన రాజకీయనాయకులు కళ్లు తెరచి వోట్ బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి బారత్ ప్రజలకు రక్షణ కల్పిస్తారని ఆ సిదాం
జై హిందు