Thursday, February 26, 2009




రాబొఏ ఎన్నిక్కలలో హిందూ వెతరేకులకు తగిన గుణపాఠం చెప్పాలి .మన రాష్ట్రములో కాంగ్రెస్స్, ప్రజారాజ్యం ,కమ్యూనిస్ట్ పార్టీలకు ,తెలుగుదేశము కు తగిన రీతిలో హిందూ వులు గుణపాఠం చెప్పాలి. మనదేశములో రాజకీయ నాయకులు హిందువుల కు వెతరేకంగా మాట్లాడుతూన్నారు . జమ్మూ ప్రాం త ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి .హిందువులకు మద్దతు ఇచ్చే పార్టీలకు వోటు వేశారు యావత్ హిందూ సమాజము కు ఆదర్శంగా నిలిచారు .హిందువులు అందరు హిందూ సమజానికి ప్రాముఖ్యం ఇచే పార్టికి వోట్ వేయాలని మనవి .

Wednesday, February 18, 2009

శ్రీ గురుజి ఈల అన్నాడు


శ్రీ గురుజి ఈల అన్నాడు


Tuesday, February 17, 2009

భారత దేశము నా ఇల్లు

భారత దేశము నా ఇల్లు

భారత్ దేశములో


మన దేశములో దేశ ద్రోహులు బయట ,దేశ భక్తులు జేల్లో ఉంటారు . హిది మన దేశ దుస్థితి ఎందుకంటే మనదేశములో ఎన్నికలు వచేవరకు మనరాజకియ నాయకుల కు మైనరిటిల వొట్ల కోసం దేశ భక్తి గల హిందూ సముస్తల పై నిందలు మోపి వాళ్ళను జేల్లో పెట్టి ,దేశ ద్రోహులను మాత్రం ఏమి చేయలేక వారి చాత గని తనమును కప్పి పుచ్చుకోనికి హిందూ సముస్థ టెర్రరిస్టు లూగాను వారికీ కనిపిస్తాయి

Sunday, December 21, 2008

పాక్ పైన యౌద్దాం ప్రకటించ్లాలి



బారత్ అన్ని రకల చేపట్టినప్పటికీ .పాకిస్తాన్ లో ఎలాంటి చలనం లేదు కారణం భరత్ సహనాన్ని భరత్ చేతగాని తనంగా వారు భావిస్తున్నారు .కాబటి పాకిస్తాను కు తగిన బుద్ది చెప్పాలి .అలంటి సమయం ఇప్పుడు వచ్చింది .బొంబాయి పేలుళ్లకు పాకిస్తానే కారణము అన్ని నిరదరించినవి .

Thursday, December 4, 2008

వందేమతరము




వందేమాతరం వందేమతరము .


ముంబాయ్ సంగటన తరువాత భారత జాతి లో జాతీయ భావము పొంగి పొరలింది .ఏ పదము వింటే జాతి లో దేశ్ భక్తీ ఉప్పున్గుతుందో ,జాతీయ భావం ఉరకలు వేస్తుందో ,యావత్ జాతి ఒకే గూటి మిది కి తెస్తునుదో ఆ పదమేయ్ వందేమాతరం ! జై హింద్

ugravadamu

ముంబాయ్ లో జరిగిన సంగటన యావత్ భరత్ దేశము ను దిగ్బ్రాంతిని కలిగిచింది .మన దేశం సయినికులు వీరోచితంగా పోరాడి అ పోరాటములో వీరమరణం పొందిన విరా స్యినికులకు యావత్ భారత్ స్రధంజలి గటిస్తుంది.ఎకన్య్న మన రాజకీయనాయకులు కళ్లు తెరచి వోట్ బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి బారత్ ప్రజలకు రక్షణ కల్పిస్తారని ఆ సిదాం
జై హిందు