Thursday, February 26, 2009




రాబొఏ ఎన్నిక్కలలో హిందూ వెతరేకులకు తగిన గుణపాఠం చెప్పాలి .మన రాష్ట్రములో కాంగ్రెస్స్, ప్రజారాజ్యం ,కమ్యూనిస్ట్ పార్టీలకు ,తెలుగుదేశము కు తగిన రీతిలో హిందూ వులు గుణపాఠం చెప్పాలి. మనదేశములో రాజకీయ నాయకులు హిందువుల కు వెతరేకంగా మాట్లాడుతూన్నారు . జమ్మూ ప్రాం త ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి .హిందువులకు మద్దతు ఇచ్చే పార్టీలకు వోటు వేశారు యావత్ హిందూ సమాజము కు ఆదర్శంగా నిలిచారు .హిందువులు అందరు హిందూ సమజానికి ప్రాముఖ్యం ఇచే పార్టికి వోట్ వేయాలని మనవి .

No comments: