Tuesday, February 17, 2009

భారత్ దేశములో


మన దేశములో దేశ ద్రోహులు బయట ,దేశ భక్తులు జేల్లో ఉంటారు . హిది మన దేశ దుస్థితి ఎందుకంటే మనదేశములో ఎన్నికలు వచేవరకు మనరాజకియ నాయకుల కు మైనరిటిల వొట్ల కోసం దేశ భక్తి గల హిందూ సముస్తల పై నిందలు మోపి వాళ్ళను జేల్లో పెట్టి ,దేశ ద్రోహులను మాత్రం ఏమి చేయలేక వారి చాత గని తనమును కప్పి పుచ్చుకోనికి హిందూ సముస్థ టెర్రరిస్టు లూగాను వారికీ కనిపిస్తాయి

No comments: